రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం రూరల్ మండలం, ఉప్పరపల్లి గ్రామంలో, గ్రామ తెదేపా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాయల గోవిందు, తలారి బాలరాజు, జూటూరి బాలరాజు తదితరుల ఆధ్వర్యంలో, పరిటాల సునీతమ్మ గారి సమక్షంలో 50 కుటుంబాల వైకాపా నాయకులు టీడీపీలో చేరడం జరిగింది.

Discussion about this post