ప్రజలకు మంచి చేస్తే చంపుతామంటున్నారు
‘ఎవరైనా తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెబుతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వెంటాడి చంపుతామని ...
‘ఎవరైనా తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెబుతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వెంటాడి చంపుతామని ...
రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్మోహన్రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం ...
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం ...
‘వైకాపా ప్రభుత్వం వచ్చాక తెదేపా కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. అక్రమ కేసుల్లో ఇరికించి హింసించడంతో పాటు చాలా మందిని హత్య చేశారు. రాబోయే ఎన్నికలు చాలా ...
అనంతపురం గ్రామీణ మండలాల్లో తెదేపా పూర్వ వైభవం సంతరించుకుంటోంది. గ్రామాల్లోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. వైకాపా పాలనతో, ఆ పార్టీ నాయకులతో విసిగి పెద్ద ఎత్తున ...
రాప్తాడు నియోజకవర్గంలో వైకాపా అధికారం చేపట్టిన తర్వాత బీసీలపై అనేక దాడులు జరిగాయని అందుకు కారణమైన ఏ ఒక్కరినీ వదలమని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. ...
తోపుదుర్తి సోదరుల అరాచకాలకు త్వరలోనే ప్రజలు ముగింపు పలకనున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని కనుముక్కల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భవిష్యత్తు గ్యారెంటీ ప్రచార ...
సీఎం జగన్ రెడ్డి బటన్ నొక్కడమేగాని, ఎన్నడూ డబ్బులు పడలేదని మాజీ మంత్రి పరిటాల సునీత ఎద్దేవా చేశారు. వెంకటాపురంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జగన్ ...
© 2024 మన నేత