మన్యం భూములపై అక్రమార్కులు కన్నేశారు
బుక్కపట్నం గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 1414లో శ్రీ సంగన బసవేశ్వరస్వామి మన్యం 4.20 ఎకరాలు ఉంది. కొన్నేళ్లుగా ఈ భూమి ముళ్లపొదలతో నిండిపోయింది. NH 342 ...
బుక్కపట్నం గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 1414లో శ్రీ సంగన బసవేశ్వరస్వామి మన్యం 4.20 ఎకరాలు ఉంది. కొన్నేళ్లుగా ఈ భూమి ముళ్లపొదలతో నిండిపోయింది. NH 342 ...
గుంతకల్లు - గుంటూరు మధ్య డబుల్ లైన్ నిర్మాణంలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలోని డోన్ - మల్కాపురం (13 కి.మీ.లు) మధ్య పూర్తయిన లైన్ను దక్షిణ ...
కణేకల్లు : కణేకల్లులో హెచ్సి బ్రిడ్జి కూలిపోవడానికి ప్రభుత్వం బాధ్యతారాహిత్యమే కారణమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం కూలిన కణేకల్లు చెరువు వంతెనను టీడీపీ ...
లింగ నిర్ధారణ తీవ్ర నేరమని ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో అవగాహన కల్పిస్తున్నా.. దాన్ని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. సెప్టెంబర్ నుండి 128 మంది. ఒక్కొక్కరి ...
పమిడి: ప్రేమించిన యువతి పోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కర్నూలు జిల్లా అంకిరెడ్డిపల్లికి చెందిన మధు ...
గాండ్లపెంట : అధికారులు, సిబ్బంది సెలవులు పెట్టకముందే సమస్యలను పరిష్కరించకపోవడంపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే ...
యాడికి: కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. విజిలెన్స్ సీఐ వెంకటరమణ, ఏఓ వాసు ప్రకాష్ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారంతో ...
కంప్యూటర్లు, పరికరాలు కాలిపోయాయి నగరంలోని శ్రీకంఠం కూడలి వద్ద ఉన్న ఐడీబీఐ బ్యాంకులో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ...
పెనుకొండ పట్టణం: పెనుకొండ పట్టణంలోని రొద్దం కూడలిలో అక్రమంగా కారులో గంజాయి తరలిస్తున్న చెలిచెరకు చెందిన నలుగురిని, రాయదుర్గానికి చెందిన ఒకరిని ఆదివారం అరెస్టు చేసినట్లు సిఐ ...
నీటి ప్రాజెక్టుల ద్వారా తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ప్రజాప్రతినిధులు, అధికారులు సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఉత్సాహం ...
© 2024 మన నేత