ప్రజాప్రభుత్వం వస్తుంది.. కష్టాలన్నీ తీరతాయి
‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే ...
‘రెండునెలలు ఓపిక పట్టండి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అందరి కష్టాలు తీరతాయి’ అని నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు. మంగళగిరి చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తేవడమే ...
గతంలో జగన్మోహన్రెడ్డి అబద్ధాలు చెప్పి నమ్మించాడని.. ఆ స్థాయిలో తాము వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడంలో విఫలమయ్యామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఒక ...
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించింది. మావోయిస్టు హెచ్చరికలు, యువగళం పాదయాత్రలో చోటుచేసుకున్న ...
తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్ తన ఇంటి నుంచి ప్రచారానికి వెళ్తుండగా ఆదివారం రెండుసార్లు ఆయన వాహనాలను ఉండవల్లి స్క్రూబ్రిడ్జి ...
ఎన్నికల సంచార జీవి.. కనీసం ఏనాడైనా ప్రజలకు ముఖం చూపించాడా?.. ఈ కామెంట్లు బయట జనాలు కాదు.. సొంత పార్టీ టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. ...
‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి ...
శృంగవరపుకోట నియోజకవర్గంలో జరిగిన శంఖారావం కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హాజరయ్యారు. బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా జాతీయ ...
‘తెదేపా హయాంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అవినీతితో అభివృద్ధి అడుగంటిపోయింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో అందరికీ తెలుసు’ అని ...
అధైర్యపడొద్దని.. అన్ని విధాలుగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా కల్పించారు. ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ...
‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. జగనాసుర రక్త చరిత్రే’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. త్వరలో వివేకా హత్య కేసు నిందితుల ...
© 2024 మన నేత