చిరుతలు దూడలు మరియు ఇతర జంతువులపై దాడి చేసి చంపాయి
కళ్యాణదుర్గం రూరల్: శుక్రవారం రాత్రి మండలంలోని వివిధ గ్రామాల్లో చిరుతలు సంచరిస్తూ పశువులను పొట్టన పెట్టుకున్నాయి. తూర్పు కోడిపల్లి రైతు వెంకటేశుల నివాసంలోని షెడ్డులో పశువులు దూడను ...
కళ్యాణదుర్గం రూరల్: శుక్రవారం రాత్రి మండలంలోని వివిధ గ్రామాల్లో చిరుతలు సంచరిస్తూ పశువులను పొట్టన పెట్టుకున్నాయి. తూర్పు కోడిపల్లి రైతు వెంకటేశుల నివాసంలోని షెడ్డులో పశువులు దూడను ...
జిల్లాలో కరవు తాండవిస్తున్నా అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ...
‘సాగు పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడకూడదనే కారణంతో ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నాం. వరుసగా నాలుగో ఏడాదిలో రెండో విడత పీఎం కిసాన్తో కలిపి రూ.4 ...
ఉమ్మడి జిల్లాలో దొంగతనాలు అధికమయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్న తేడా లేకుండా వరుస ఘటనలతో ప్రజలు కలవరపడుతున్నారు. నవంబరు ప్రారంభం నుంచి 23 వరకు ఉమ్మడి జిల్లాలో ...
కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం ...
అనంతపురం అర్బన్: కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన ప్రపంచ ...
శెట్టూరు: గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ ఆశయ సాధన సీఎం వైఎస్ జగనన్న నాయకత్వంపై ఆధారపడి ఉందని మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ ఉద్ఘాటించారు. మంగళవారం శెట్టూరు ...
ఖరీఫ్ లో ప్రధానంగా సాగు చేసే వేరుశనగ, అంతర పంటలు ఏటా రైతులకు నష్టాలను మిగిల్చాయి. దాన్ని పోగొట్టుకునేందుకు బోరు బావుల కింద చెరకు, మిర్చి, దానిమ్మ, ...
అదే అనంత జిల్లాలో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగు చేసిన కంది పంట పోడ, పిందె, కాయ దశల్లో ఉంది. ఈ ఏడాది సాధారణ సాగు కంటే ...
అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఉద్యాన పంటలకు 100 శాతం డ్రిప్ అందించాలనే తలంపుతో ...
© 2024 మన నేత