రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా మార్చేశారు: సునీత
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో ...
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో ...
రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యాలు, బరితెగింపులకు పాల్పడితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. నియోజకవర్గంలో ...
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని ఆదర్శనగర్, సుందరయ్య ...
సాంకేతిక జోడించి, బాబుతో నేను సాంకేతికత జోడించి వాట్సప్ గ్రూపుల్లో చేర్చేలా వినూత్న కార్యక్రమాన్ని తెదేపా నాయకులు ముమ్మరం చేశారు. ఇంటింటికీ సూపర్సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ ...
అనంతపురం జిల్లాకు సీఎం జగన్ ఏం చేశారని ప్రశ్నించారు టిడీపీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీత. రాప్తాడులో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ,జిల్లా ఎమ్మెల్యేలు కూడా ...
రాప్తాడు వేదికగా ముఖ్యమంత్రి సిద్ధం సభకు వస్తున్నారని, అసలు జగన్మోహన్రెడ్డి దేనికి సిద్ధంగా ఉన్నారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జయహో బీసీ ...
బీసీల ఓట్లు దండుకుని నట్టేట ముంచిన నమ్మక ద్రోహి జగన్ అని రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. బీసీలపై హత్యలు, అత్యాచారాలు, ...
తెదేపా హయాంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బీసీ కార్పొరేషన్లను వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే దెబ్బతీసిందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. తెదేపా ప్రారంభించిన జయహో బీసీ ...
© 2024 మన నేత