Tag: ap cm jagan mohan reddy

సీఎం జగన్‌ కుర్చీలో మంత్రి అమర్‌నాథ్‌?

సీఎం జగన్‌ కూర్చునే కుర్చీలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూర్చున్నట్లు ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎం సమావేశ ...

30 కి.మీ. ప్రయాణానికి సీఎంకు హెలికాప్టర్‌!

ముఖ్యమంత్రి జగన్‌ 30 కి.మీ. ప్రయాణించడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం గురువారం ఉదయం హాజరు ...

ఎల్లో మీడియావి నీచపు రాతలు

‘జగనన్నతోనే విద్యా సాధికారత’ ర్యాలీ విజయవంతం కావడాన్ని టీడీపీతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోయాయని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో నీచపు ...

రేపు సీఎం జగన్‌ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత ...

రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం

రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగు­తు­­న్నా­మని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రీజినల్‌ కో –ఆర్డినేటర్‌ విజయ­సాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్‌ ...

ఎగ్జామ్‌ పెట్టి ఏడాది దాటింది బ్రో!

రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం రాబోయే నాలుగేళ్లలో సంవత్సరానికి ...

ఆదర్శవంతంగా అభివృద్ధి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు సాగుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పులిచెర్ల మండలంలో సుమారు రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ ...

నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ ...

బీసీలను అణచివేసింది చంద్రబాబే: మంత్రి వేణు

సీఎం జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన ...

వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ.30 లక్షలతో రోడ్డు

రాష్ట్రంలో ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత కనిపిస్తోంది. వాటిల్లో పడి అమాయకుల ప్రాణాలు సైతం పోతున్నాయి. కొత్త రోడ్లు నిర్మించడం సంగతి ఏమోగానీ కనీసం గుంతలనైనా ...

Page 2 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.