తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేదీ 04.03.2024న, మధ్యాహ్నం 3గంటలకు పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమ ఎదురుగా నిర్వహించే “రా.. కదలిరా”… బహిరంగసభలో పాల్గొనడానికి విచ్చేస్తున్న సందర్బంగా జిల్లా తెదేపా నాయకులు, పరిశీలకులతో కలసి సభావేదికవద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం, జిల్లా తెదేపా శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, రైతులు అందరూ భారీగా తరలివచ్చి రా.. కదలిరా.. బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరినారు

Discussion about this post