ధర్మవరం నియోజకవర్గం,బత్తలపల్లి మండలం,డి చెర్లోపల్లి పంచాయితీలో ఈరోజు టీడీపీ మండల నాయకులు,కార్యకర్తలు కలసి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వచ్చే ఎన్నికల్లో YSRCP ని ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేలా కృషి చేయాలని స్థానిక నాయకులు ప్రజలను కోరారు…

Discussion about this post