అనారోగ్యాల బారిన పడిన రాప్తాడు నియోజకవర్గంలోని పలువురికి వైద్య చికిత్సలు పొందెందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎనిమిది మందికి 12 లక్షల 40 వేల రూపాయలకు సంబందించిన చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు.

Discussion about this post