మడకశిర నియోజకవర్గం2024 శాసన సభ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికవ్వడం జరిగింది. అభ్యర్థి ఎన్నికను స్వాగతిస్తూ మడకశిర నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు, కార్యకర్తలు అమరాపురం పట్టణంలో ఈరన్న గారి స్వగృహం నందు సమావేశం జరిగింది. ఈ సమావేశం కు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు, మహిళలు, అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు.





Discussion about this post