ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వాల్మీకి ఆత్మీయ సమావేశం లో ముఖ్య అతిధి గా విచ్చేసిన ధర్మవరం టీడీపీ MLA అభ్యర్థి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు…
కొన్ని ఏళ్లుగా వాల్మికి కులస్తులకు టీడీపీ ఎన్నో విధాలు గా ఆదుకుని..రాజకీయంగా మరియ అన్నివిధాలా నాయకులను తయారు చేస్తోంది అని తెలిపారు. ..
రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం కచ్చితం అని పేర్కొన్నారు

Discussion about this post