అనంతపురం నగరంలోని 20వ డివిజన్లో సోమవారం ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమం కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అందించిన సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి వివరించారు. మరోసారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థించారు

Discussion about this post