ధర్మవరం నియోజకవర్గంలో 7 మంది బాధితులకు నేడు ( 11-03-2024) ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 14.05 లక్షల మొత్తాన్ని చెక్కుల ద్వారా MLA కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు తన నివాసంలో అందించారు…
తమ కుటుంబాలకు సహాయం చేసిన జగన్ ప్రభుత్వాన్ని కేతిరెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకొని తమ రుణం తీర్చుకుంటాం అని బాధితులు తెలిపారు

Discussion about this post