పుట్టపర్తి నియోజకవర్గం
ఆమడగూరు సర్పంచ్ ,కొట్టువారిపల్లి ఉప సర్పంచ్ తో పాటు పలు కుటుంబాలు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారి సమక్షంలో టీడీపీలోకి చేరినారు.టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి గారు…వచ్చే ఎన్నికల్లో కష్టపడి గెలిపించుకుంటాం అని వారు తెలిపారు.

Discussion about this post