పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం కేశాపురం, కొడపగానిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి “శ్రీ మతి పల్లె సింధూర రెడ్డి గారు, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు”
సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు

Discussion about this post